Saturday, 18 April 2026 06:45:44 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

సొంతగూటికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు..

Date : 15 November 2023 03:36 PM Views : 364

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : మాయమాటలతో, తప్పుడు వాగ్దానాలతో తమను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి మోసం చేశారని... ఆ పార్టీ నాయకులు, వారి పార్టీ తీరును అర్థం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని హన్వాడ మండలం కిష్టంపల్లి గేట్ తండా వాసులు తెలిపారు. గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో వార్డు సభ్యులు కే రవీందర్, బోయిని అంజి సహా కే వెంకటయ్య, కే గోపాల్, మేఘ్య నాయక్, లక్ష్మణ్ నాయక్, బుడ్డ నాయక్ తో పాటు సుమారు 30మంది మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పొరపాటు చేశామని... సొంతగూటికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని నాయకులు తెలిపారు. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించేందుకు తామంతా కష్టపడి పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ నగేష్, మాజీ సర్పంచు సరోజా గోపాల్ ఉన్నారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :