Abhi9 News - తెలంగాణ / వికారాబాద్ : బుధవారం వికారాబాద్ జిల్లా దశాబ్ది వేడుకల్లో హాజరైన మహేష్ రెడ్డి ఎమ్మెల్యే పట్టించుకోకుండా వెళ్లిపోయాడని ఒక వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణమాఫీ చేస్తామని, వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి పట్టించుకోకుండ వెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వృద్ధురాలు వాపోయింది.
Admin
Abhi9 News