Abhi9 News - తెలంగాణ / నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి పూలతో ఘనంగా నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారి చేసిన త్యాగం ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుందని దశాబ్ది వేడుకల్లో నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించేందుకు హైదరాబాద్ నడి బొడ్డున హుస్సేన్ సాగరతీరంలో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నంను ముఖ్యమంత్రి కేసీఅర్ నేడు ప్రారంభోత్సవం చేస్తున్నారని ఆత్మ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు అమరుల కుటుంబాలకు అడుగడుగునా అండగా నిలుస్తుందని అన్నారు
Admin
Abhi9 News