Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేటి పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం హజిలాపూర్ గ్రామ పంచాయతీ భవనం ఆవరణలో జాతీయ పతాకన్ని సర్పంచ్ బుచ్చిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం శానిటేషన్ వర్కర్స్ ను సన్మానించి వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ లక్ష్మమ్మ తో పాటు పంచాయతి సెక్రెటరీ జ్యోతి తో పాటు వార్డు మెంబర్లుగ్రామ పెద్దలు పాల్గొన్నారు...
Admin
Abhi9 News