Saturday, 18 April 2026 06:45:44 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

డ్రోన్ ప్రదర్శన జులై 28 కి వాయిదా-జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్

Date : 22 July 2023 12:45 PM Views : 369

Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ నెల 23 న ట్యాంక్ బండ్ పై నిర్వహించదలచిన డ్రోన్ ప్రదర్శనను ఈ నెల 28 కి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా డ్రోన్ లు ఆకాశంలో ఎగర లేవని ,అందువల్ల డ్రోన్ ప్రదర్శనను ఈనెల 28 కి మార్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలు ,ముఖ్యంగా పట్టణ ప్రజలు,చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఈనెల 28 న సాయంత్రం 7 గంటలకు ట్యాంక్ బండ్ పై నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శనకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :