Abhi9 News - తెలంగాణ / మహబూబ్ నగర్ : హన్వాడ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీనివాసులు సతీమణి ప్రమీలాదేవి అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం నాడు హన్వాడలోని వారి నివాసానికి వెళ్లి పార్థీవ దేహానికి పూలమాల వేసి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Admin
Abhi9 News