Monday, 05 January 2026 04:29:28 PM
# అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో.. # మక్తల్.. వాహనం ఢీకొని యువకుడి మృతి..! # ఆమెకు 28.. అతనికి 23.. ఇద్దరూ కలిసి చున్నీతో చంపేశారు.. # మావోయిస్ట్‌ పార్టీకి బిగ్‌షాక్.. లొంగుబాటుకు సద్దమైన హిడ్మా క్లోజ్ ఫ్రెండ్! # ప్రాణం తీసిన చిట్టి వ్యాపారం.. డబ్బులు అడిగినందుకు కొట్టి చంపిన తండ్రి, కొడుకులు..! # నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం.. # రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఇవే: నారాయణపేట్ ఎస్పీ # క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి # మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..! # నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్! # డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. # మరో బస్సు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి, 10 మందికి గాయాలు # ఒక పెళ్లి.. 3 సూసైడ్స్..! సినిమాను మించి ట్విస్టులు # ఎర్నాకులం ఎక్స్ ప్రెస్‌ రైలులో మంటలు.. 2 బోగీలు పూర్తిగా దగ్ధం # విభాగ్ స్థాయి ఖేల్ కూద్ లో ప్రతిభ కనబరచిన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఊట్కూర్ విద్యార్థులు # ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి.. # పోలీసులకు సవాల్‌గా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్ # ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం # ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. # కొత్త సర్పంచ్‌లకు సీఎం గుడ్ న్యూస్..

నర్సింగ్ విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం..

ఇటీవల దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మాయమాటలు చెప్పి కొంతమంది మాయగాళ్లు మహిళలను లొంగదీసుకుని అవసరం తీరాక ఛీకొడుతున్నారు. అలాంటి ఓ ఘటన ఇటీవల ఉత్

Date : 02 January 2026 08:29 AM Views : 42

Abhi9 News - క్రైమ్ వార్తలు / : ఉత్తప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఒక ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థినిని ఓ డాక్టర్ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేయడమే కాదు.. ఏకాంత సమయాన్ని ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పపడ్డాడు. వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పపడిన ఆ వైద్యుడిపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం.. అతడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని డీసీపీ విశ్వజిత్ శ్రీవాస్తవ తెలిపారు. నర్సింగ్ విద్యార్థిని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తామన్నారు. బాధితురాలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ చేస్తోంది. నిందితుడైన డాక్టర్, సదరు విద్యార్థినిని తన గదిలోకి పిలిచి వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పపడినట్లు నర్సింగ్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కియాసెర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని ఆ వైద్యుణ్ని కోరగా.. అతడు నిరాకరించడమే కాకుండా తన ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరింపులకు పాల్పపడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో సీఎం యోగి ఆదిత్యానాథ్ బాధితురాలితో మాట్లాడినట్లు సమాచారం.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :