Saturday, 18 April 2026 06:46:42 PM
# మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా # ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి # రాష్ట్రంలో భారీ పేలుడు.. 18 మంది మృతి! # వితంతు పింఛన్ వివాదంలో.. గద్వాల కౌన్సిలార్ పై కేసు # రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం # నాగర్‌కర్నూల్ లో.. ఘోర రోడ్డు ప్రమాదం 18 మందికి గాయాలు # పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఏబీవీపీ నాయకులు # విజయం సాధించిన బీసీలకు అభినందనలు # నాగర్ కర్నూల్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి # మక్తల్ లో ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ అభ్యర్థి సూసైడ్ # మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 2 రోజులు వైన్స్, బార్లు బంద్! # ఒక్కరి పొరపాటు.. గాల్లో కలిసిన 30 మంది ప్రాణాలు # ఎన్కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి # జయలలిత ఆస్తుల వేలానికి సిద్దమైన ఐటీ శాఖ..? # మేడారం జాతర్లో బాలికపై అత్యాచారం ఆరోపణలు..! # భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి # గుహలో నక్కిన జైషే ఉగ్రవాదులు హతం..! # నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..! # ముగ్గురు బాలికలపై బాలుడి లైంగికదాడి!? # ఘోరం.. ఎన్నికల్లో పోటీ కోసం కూతురి హత్య

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 63 మంది మృతి

ఉగాండాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు బ‌స్సులతో పాటు మ‌రికొన్ని వాహ‌నాలు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 63 మంది మ‌ర‌ణించారు. కంపాలా - గులా హైవేపై ఈ దుర్ఘ‌ట‌

Date : 22 October 2025 01:26 PM Views : 181

Abhi9 News - క్రైమ్ వార్తలు / : ఆఫ్రికా దేశం ఉగాండాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు బ‌స్సులు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 63 మంది మ‌ర‌ణించారు. ఓవ‌ర్ టేకింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కిరియాన్‌డోంగో జిల్లాలోని కంపాలా – గులా హైవేపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ద‌ర్ఘ‌ట‌న జ‌రిగింది. రెండు బ‌స్సుల‌తో పాటు మ‌రికొన్ని వాహ‌నాలు కూడా ఢీకొన్నాయి. చెయిన్ రియాక్ష‌న్‌లో ప‌లు వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. అనేక మంది గాయ‌ప‌డ్డారు. రెండు బ‌స్సుల్లో ఉన్న ప్ర‌యాణికులు అంద‌రూ ప్రాణాలు కోల్పోయారు. ఉగాండాలో రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయి.

abhi9 news

Admin

Abhi9 News

మరిన్ని వార్తలు

Copyright © Abhi9 News 2026. All right Reserved.

Developed By :